నెల్లూరు: ఫెక్లీలకు వాడే మెటీరియల్ ప్లాస్టిక్ కాదని,,రీసైక్లింగ్ మెటీరియల్ అనే విషయం సీ.ఎం జగన్ గమనించాలని,, ఫెక్లీల ముద్రరణపై ఆధాపడి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నయని నెల్లూరుజిల్లా ఫెక్లీ తయారీదారుల కోఆర్డినేటర్ శ్రీకాంత్,,గోపీలు అన్నారు.సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన అనంతరం జిల్లా ఫెక్లీల అసోసియేన్,,ప్రిటింగ్ అసోసియేన్ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి తదితరులు మీడియాతో అవేదన వ్యక్తం చేశారు..
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.