అమరావతి: దేశంలో మధుమేహం బాధితులు పెరిగిపోవడంపై ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్ చేసిన అధ్యయనం యూకేకు చెందిన మెడికల్ జర్నల్ లాన్ సెట్ లో ప్రచురితమైంది..ఈ అధ్యయనం ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో మధుమేహుల సంఖ్య 10 కోట్ల గీతను దాటిపోయింది..2019లో 7 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య నాలుగు సంవత్సరాల వ్యవధిలో 44 శాతం పెరిగింది..ప్రస్తుతం దేశంలో ప్రీడయాబెటిక్స్ (త్వరలో మధుమేహం బారినపడే అవకాశం ఉన్నవాళ్లు) సంఖ్య కూడా భారీగా పెరిగిపోతుంది..దేశవ్యాప్తంగా 13.60 కోట్ల మందిలో ప్రీడయాబెటిక్ లక్షణాలు బయటపడ్డాయి..ఈ లెక్కన తీసుకుంటే దేశం మొత్తం జనాభాలో ప్రీడయాబెటిక్స్ సంఖ్య 15.3 శాతంగా ఉన్నది..శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాలు,,కేంద్రపాలిత,,పట్టణ,, గ్రామీణ ప్రాంతాల్లో నివాసిస్తున్న దాదాపు లక్ష మందిపై 2008 అక్టోబర్ 18 నుంచి 2019 డిసెంబర్ 17 వరకు ఈ అధ్యయనం చేశారు..ఈ అధ్యయనం ప్రకారం 2019 డిసెంబర్ నాటికి దేశంలో మధుమేహుల సంఖ్య 7.20 కోట్లుగా ఉండగా ఆటు తరువాత నాలుగు సంవత్సరాల్లో ఈ సంఖ్య 10.10 కోట్లకు పెరిగింది..అలాగే దేశ జనాభాలో 35.5 శాతం మంది అధిక రక్తపోటుతో,, 81.2 శాతం మంది అసాధారణ కొవ్వులతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనంలో స్పష్టం అయింది..అదేవిధంగా 28.6 శాతం మంది సాధారణ ఊబకాయం,, 39.5 శాతం మంది పొట్ట సంబంధ ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.