నెల్లూరు: పెన్నా నదిలో సరదాగా ఈత కోసం వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతైనారు..శుక్రవారం 5 గురు స్నేహితులు జొన్నవాడ కూలిపోయిన బ్రిడ్జి ప్రాంతలో ఈత కోసం పెన్నానదిలోకి దిగారు..సదరు ప్రాంతంలో లొతైన గుంటల,,సుడిగుండాలు వుండడంతో ఒక్కసారిగ ఈతకు దిగిన యువకులు నీటిలోపలికి వెళ్లారు..బయట కుర్చుని వున్న యువకులు కేకలు వేసేలోపే ప్రమాదం జరిగిపోయింది..గల్లంతైన వారిలో యోగేష్,,సాయికిషొర్ లు వున్నారు..ఒకరు వివేకనంద కాలేజిలో డిగ్రీ చదువుతుండగా,మరోకరు వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధి..సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు,,రెవెన్యూ అధికారులు గజ ఈతగాళ్లను రంగంలో దింపారు..యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం.పూర్తి వివరాలు అందాల్సి వుంది.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.