అమరావతి: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు అయిన మాగుంట రాఘవరెడ్డి మధ్యంతర బెయిల్ రద్దు చేస్తు,,జూన్ 12వ తేదిన సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది..మాగుంట రాఘవరెడ్డికి ఈ నెల 7వ తేదిన హైకోర్టు వేకేషన్ బెంచ్ రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది..ఢిల్లీ హైకోర్టు తీర్పును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సుప్రీంలో సవాలు చేసింది..ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణకు జరుగగా, రాఘవరెడ్డి మద్యంతర బెయిల్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది..తన అమ్మమ్మ బాత్ రూమ్ లో జారిపడిందని,,అమె అనారోగ్యం కారణంగా రాఘవరెడ్డికి ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది..దీన్ని సవాల్ చేస్తూ ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది..మధ్యంతర బెయిల్ కోసం రాఘవరెడ్డి చూపిన కారణాలు సరైనవి కాదని ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్ ఏ రాజు న్యాయస్థానానికి వివరించారు..వాదనలు ఆలకించిన సుప్రీం కోర్టు రాఘవకు బెయిల్ రద్దు చేసింది.
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
This website uses cookies.