శ్రీకాళహస్తి: గడిచిన 5 సంత్సరకాలంలో జగన్ రెడ్డి ప్రభుత్వం సాధించింది ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో ఉబిలో నెట్టివేయడం జరిగిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు..శనివారం ఎన్నికల ప్రచారంలో బాగంగా శ్రీకళాహస్తీ పట్టణంలో టిడిపి,బిజెపి,జనసేన పార్టీల వుమ్మడి అభ్యర్ధి బొజ్జల వెంకట సుదీర్ రెడ్డితో కలసి నిర్వహించిన ప్రజాగలం భహిరంగ సభలో అయన పాల్గొన్న సందర్బంలో వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుకుపడ్డారు..రాష్ట్రంలో కనీస మౌలిక సౌకర్యలు కూడా కల్పించలేక పోయారని,,ఇందుకు నిదర్శనం అద్వనమైన రోడ్లే అన్నారు.. సొంత పార్టీ నేతలతో వ్యాపారం కోసం దేశంలోనే ఎక్కడలేని మద్యం బ్రాండ్స్ ను రాష్ట్రంలో అమ్మకాలు చేశారని విమర్శించారు..పేదవాడికి అన్ననం పెట్టే అన్నా క్యాంటీన్ నీ మూసివేశారని,, ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టడం ఆలవాటు మారిపోయిందన్నారు.. మీకు అభివృద్ధి కావాలన్న మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలన్న రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గిలిపించలని కోరారు..అభివృద్ధి సమర్డులతోనే సాధ్యమని ఈ అసమర్థుడైన సైకో దొంగ జగన్మోహన్ రెడ్డి తో ఎలా సాధ్యపడుతుందని సూటిగా ప్రశ్నించారు.
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.