అసమర్థుడైన వ్యక్తి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైయింది-చంద్రబాబు
శ్రీకాళహస్తి: గడిచిన 5 సంత్సరకాలంలో జగన్ రెడ్డి ప్రభుత్వం సాధించింది ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో ఉబిలో నెట్టివేయడం జరిగిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు..శనివారం ఎన్నికల ప్రచారంలో బాగంగా శ్రీకళాహస్తీ పట్టణంలో టిడిపి,బిజెపి,జనసేన పార్టీల వుమ్మడి అభ్యర్ధి బొజ్జల వెంకట సుదీర్ రెడ్డితో కలసి నిర్వహించిన ప్రజాగలం భహిరంగ సభలో అయన పాల్గొన్న సందర్బంలో వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుకుపడ్డారు..రాష్ట్రంలో కనీస మౌలిక సౌకర్యలు కూడా కల్పించలేక పోయారని,,ఇందుకు నిదర్శనం అద్వనమైన రోడ్లే అన్నారు.. సొంత పార్టీ నేతలతో వ్యాపారం కోసం దేశంలోనే ఎక్కడలేని మద్యం బ్రాండ్స్ ను రాష్ట్రంలో అమ్మకాలు చేశారని విమర్శించారు..పేదవాడికి అన్ననం పెట్టే అన్నా క్యాంటీన్ నీ మూసివేశారని,, ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టడం ఆలవాటు మారిపోయిందన్నారు.. మీకు అభివృద్ధి కావాలన్న మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలన్న రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గిలిపించలని కోరారు..అభివృద్ధి సమర్డులతోనే సాధ్యమని ఈ అసమర్థుడైన సైకో దొంగ జగన్మోహన్ రెడ్డి తో ఎలా సాధ్యపడుతుందని సూటిగా ప్రశ్నించారు.