AMARAVATHIPOLITICS

సమయంలో వచ్చింది మిత్రమా పార్టీ మారిపోతున్నాం-ఆనం.రామనారాయణరెడ్డి

ముహుర్తం సిద్దం..

నెల్లూరు: మూడు రోజుల క్రిందట ఆనం.రామనారాయణరెడ్డి నెల్లూరుజిల్లా ఆత్మకూరలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సమయం మించిపోతొంది మిత్రమా కలసి ముందుకు వెళ్లుదాం అన్న మాటలను గుర్తు చేస్తు,,నేడు ఆనం, ఎప్పుడు అధికారికంగా టీడీపీ తీర్ధం పుచ్చుకునే స్పష్టం చేశారు.శనివారం టీడీపీ నాయకులతో అయన స్వగృహాంలో సమావేశం తరువాత మీడియాతో మాట్లాడారు.అనంతరం జిల్లా టీడీపీ కార్యాలయకు వెళ్లారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *