అమరావతి: రాజ్యంగంలో వున్నది వున్నట్లు ఆమలు చేస్తే చాలని,,కొత్తగా వైసీపీ నాయకులు ఇరగతీసే అవసరం ఏం లేదంటూ,,మూడు సంవత్సరాల్లో వైసీపీ పాలన పట్ల, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగ వ్యాఖ్యనించారు.. సోమవారంభీమ్లా నాయక్ అనే సినిమా ఆపడానికి ఎమ్మార్వో నుండి చీఫ్ సెక్రెటరీ దాకా అందరూ పనిచేశారని మండిపడ్డారు..వ్యవస్థలను వాడాలి అంటే వాడొచ్చు వాడకూడదు అంటే వాడరు అయితే ప్రస్తుతం ఏ.పి జరుగుతున్న వ్యవహారాలను చూస్తే ఆర్దంమౌవుతుందన్నారు..తన సినిమా విడుదలపై కాకూండా,,విద్యార్దులకు నెలవారీ అందాల్సిన ఫండ్ అందిస్తే చాలన్నారు..వ్యవస్థలను బలోపేతం చేస్తే చాలు అని,,ఒక్క సారి జనసేనకు అవకాశం ఇస్తే,,తాము ఏంటో నిరూపిస్తామన్నారు..
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.