అమరావతి: జమ్మూకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారని జమ్ముకాశ్మీర్ పోలీసులు వెల్లడించారు.. హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు,స్థానిక పోలీసులతో కలసి కార్డన్ సెర్చ్ నిర్వహించాయి.. భద్రతా దళాలు గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపగా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు..ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు..చికిత్స పొందుతూ, వారు మరణించినట్టు ఆర్మీ తెలిపింది.. మరణించించిన సిబ్బంది చేతిలో ఉన్న నాలుగు ఏకే-47 రైఫిల్ ను ఉగ్రవాదులు తీసుకుని వెళ్లారని,,వీరి కోసం సెర్చి కొనసాగుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు..ఆర్మీ అధికారులపై ఉగ్రవాదులు శుక్రవారం కాల్పులు జరపడంతో ఎన్ కౌంటర్ ప్రారంభమైనట్టు వెల్లడించారు..
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.