అమరావతి: ఉత్తరాఖండ్,,రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్ నాథ్ కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌరికుండ్ వద్ద కొండచరియలు విరిగిపడడంతో 3 మృతిచెందగా, మరో 17 మంది కన్పించకుండా పోయినట్లు సమాచారం..భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడినట్లు సంబందిత జిల్లా అధికారులు తెలిపారు..ప్రస్తుతం గౌరీకుండ్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.. భారీ స్థాయిలో రాళ్లు, మట్టిపెల్లలు పడడంతో,, రోడ్ ప్రక్కనే ఉన్న షాపులు, దాబాలు మట్టి,,రాళ్ల క్రింది చిక్కుకుని పోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు..ప్రమాదం జరిగే సమయంలో షాపులు, దాబాల్లో నలుగురు స్థానికులతో పాటు 17 మంది నేపాలీలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు..ఎస్డీఆర్ఎఫ్ దళాలు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.