నెల్లూరు: నెల్లూరుజిల్లా కొడవలూరు మండలం పరిధిలోని నాయుడుపాళెం హైవేపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది..నాయుడుపాళెంకు చెందిన గ్రామస్తుడు,,గొర్రెలను మేపుకునేందుకు,హైవే రోడ్డు దాటిస్తున్న సమయంలో నెల్లూరు వైపు వస్తున్న గుర్తు తెలియని వాహనం గొర్రెలను ఢీ కొని, అపకుండా వెళ్లిపోయింది..వాహనం ఢీ కొనడంతో దాదాపు 5 గొర్రెలు రోడ్డుపైన పడిపోయాయి..ఇదే సమయంలో నెల్లూరు వైపు వస్తున్న కంటైనర్ వాహనం డ్రైవర్ రోడ్డుకు అడ్డంగా పడివున్న గొర్రెలను ప్రక్కకు లాగి వేసేందుకు,లారీని రోడ్డుపైన ఆపాడు..అదే సమయంలో 36 మంది ప్రయాణికులతో కాకినాడ నుంచి బెంగుళూరుకు వెళ్లుతున్న బిగ్ బాస్ ట్రావెల్స్ కు చెందిన బస్సు,,ముందు అగి వున్న లారీని అదుపు తప్పి వేగంగా ఢీ కొన్నది.. ప్రమాదంలో డ్రైవర్ తో సహా 10 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి..స్థానికుల నుంచి సమాచారం అందుకున్న కొడవలూరు పోలీసులు,108 సిబ్బంది క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
This website uses cookies.