హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ విషాదకర సంఘటనలు చోటు చేసుకున్నాయి..గాలి పటాల కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు..విశాఖపట్నంకు చెందిన కోటేశ్వరరావు సైన్యంలో వైద్యవిభాగంలో విధులు నిర్వహిస్తూ హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు..శనివారం రాత్రి విధులు ముగించుకొని ఆయన ఇంటికి బైక్ పై వెళ్తున్న సమయంలో లంగర్ హౌస్ పై వద్ద గాలిపటంకు వున్న మాంజా దారం మెడకు చుట్టుకున్నది.. దీంతో రోడ్డుపై పడిపొవడంతో తీవ్ర గాయాలయ్యాయి.. వెంటనే ఆయను ఆసుపత్రికి తరలించినప్పటికి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు..అలాగే అల్వాల్ లో యువకుడు ఆదివారం భవనంపై గాలిపటం ఎగురువేస్తూ అదుపు తప్పి కిందపడ్డి మరణించాడు.. మృతుడిని పేట్ బషీర్ భాగ్ పోలీస్ ఎస్ఐ తనయుడు ఆకాశ్ గా గుర్తించారు. చైనా మాంజాదారంపై నిషేధం ఉన్న నిబంధనలకు విరుద్ధంగా పలువురు వ్యాపారులు విక్రయిస్తున్నారు..తెగిపోయిన గాలిపటాల కారణంగా రోడ్డుపై ప్రయాణిస్తున్న మనుషులు,, పక్షులు సైతం బలవుతున్నాయి.
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
This website uses cookies.