జనసేనలో చేరుతున్నాను...
అమరావతి: అధికారపార్టీ YSRCPకి,,మచీలిపట్నం ఎంపీ పదవికి వల్లభనేని బాలశౌరి శనివారం రాజీనామా చేశారు.. ఆయన జనసేన పార్టీ కండువా కప్పుకోనునారు..గత లోక్ సభ ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి వైసీపీ తరఫున వల్లభనేని బాలశౌరి పోటీ చేసి గెలిచారు..ప్రస్తుతం మచిలీపట్నం స్థానంలో ఇతర నేతను బరిలోకి దింపాలని వైసీపీ భావిస్తోంది..తనకు సీటు దక్కదని తేలడంతో బాలశౌరి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు..ఈ మేరకు అయన తన మద్దతుదారులతో చర్చించినట్లు తెలుస్తోంది..ఆయన టీడీపీలో చేరతారని కూడా ప్రచారం జరిగింది..అయితే జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు..బాలశౌరి కొంత కాలంగా నియోజకవర్గానికి, వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు..ఎమ్మేల్యే పేర్ని.నానితో అయనకు విభేధలు వున్నాయని సమాచారం..ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారపార్టీ అసంతృప్త నేతలు ఇతర పార్టీల వైపునకు చూస్తున్నారు.
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
This website uses cookies.