AMARAVATHI

రోగులపై ఆర్దిక భారం మోపేందుకు సిద్దమౌతున్న వెంకటేశ్వర అయుర్వేద ఆసుపత్రి

తిరుపతి: వెంకటేశ్వర అయుర్వేదిక ఆసుపత్రిలో రోగులపై ఆర్దిక భారం మోపేందుకు సదరు ఆసుత్రిలో డాక్టర్లు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తొంది..రోగాల బారిన పడితే,,వేల,లక్షల రూపాయలు పెట్టి ఆల్లోపతి వైద్యం చేయించుకోలేని  మధ్య తరగతి,,దిగువ తరగతి పేద ప్రజలు ఆయుర్వేదం చికిత్స,, మందులపైన నమ్మకంతో తిరుపతి స్వీమ్స్ ప్రాగణంలోని వెంకటేశ్వర అయుర్వేద ఆసుపత్రికి వస్తున్నారు..గతంలో ఈ ఆసుపత్రిలో సేవాలు అందించిన డాక్టర్ల అంకిత భావం వలన,,చాలా మంది ధిర్ఘకాల వ్యాధులతో భదపడుతున్న రోగులు, వ్యాధుల నుంచి ఉపశమనం పొందారు.. వెంకటేశ్వర అయుర్వేద ఆసుపత్రికి మంచి పేరు రావడంతో ప్రతి రోజు 200 నుంచి 300 వరకు ప్రజలు రాష్ట్రంలోని దూర ప్రాంతాల నుంచి వైద్య సేవాల కోసం ఇక్కడి వస్తున్నారు..టీటీడీ ఆధ్వర్యం నడుస్తున్న ఈ ఆసుపత్రిలో,, రోగులకు ఉచిత వైద్య సేవాలు అందుతున్నాయి..అలాగే 15 రోజులకు మందులు,,చూర్ణం,,తైలంను ఆసుపత్రి వర్గాలు ఉచితంగా అందిస్తున్నాయి..అయితే ఇటీవల ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్న కొంత మంది పీ.జీ డాక్టర్లు,,టీటీడీ జె.ఇ.ఓను సైతం తప్పుదారి పట్టించి,,ఆసుపత్రిలో పేదలకు అందిస్తున్న వైద్య సేవాలు,,మందులను డబ్బు చెల్లించి పొందేలా ప్రణాళికలు సిద్దం చేశారు..ఇందులో బాగంగా ఆసుపత్రిలో కొన్ని రూమ్స్ ను పేయిడ్ సర్వీసులకు అంటూ రూ.1000 నుంచి 1500 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తొంది..టీటీడీ సౌజన్యంతో పేదలకు అందే అయుర్వేద వైద్యంను సైతం,వ్యాపార దృష్టితో చూడడం దారుణమని,ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన బాధితులు వాపోయారు..ఉన్నతాధికారులు ఇప్పటికైన స్పందించి,తక్షణమే ఇలాంటి వ్యాపార పరమైన ధోరణలను నిలువరించాలని రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.మరి కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ డా.జి.లక్ష్మీ షా స్పందిస్తారో లేదో వేచి చూడాలి.

Spread the love
venkat seelam

Recent Posts

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

14 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

14 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

21 hours ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

2 days ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

2 days ago

This website uses cookies.