నెల్లూరు: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సభ్యులుగా ప్రముఖ వైద్యులు Dr C.V సుబ్రహ్మణ్యంను కేంద్ర ఆరోగ్యమంత్రి నియమించినట్లు ఉత్తర్వులు అందాయని తెలిపారు.. దేశ వ్యాప్తంగా ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్న ఆయుష్ మాన్ భారత్ పధకాని పటిష్టంగా అమలు చేయడం కోసం ఈ కమిటీని నియమించినట్లు తెలిపారు. ఈ కమిటీకి చైర్మన్ గా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఉంటారని తెలిపారు..తెలంగాణ,,ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దర్లను మాత్రమే నియమించబడ్డారని వెల్లడించారు..ఇందులో అపోలో ఆసుత్రి(హైదరాబాద్) సంగీతరెడ్డి,,మన రాష్ట్రం నుంచి తానకు ఆవకాశం దక్కిందన్నారు..ప్రస్తుతం డాక్టర్ cv సుబ్రహ్మణ్యం జయభారత్ హాస్పిటల్ కమిటీ సభ్యులుగా సేవాలు అందిస్తున్నారు..నన్ను నియమించిన కేంద్ర మంత్రికి, నా నియామకానికి సహకరించిన పెద్దలకు అయన ధన్యవాదములు తెలియచేశారు..అలాగే నా మీద నమ్మకంతో ఇచ్చిన బాధ్యతతో ప్రజలకు మరింత సేవా చేసేందుకు ఉపయోగిస్తానని తెలోపారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.