అమరావతి: విశాఖపట్నంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో సీఎం జగన్ ప్రసంగిస్తూ కీలక ప్రకటన చేశారు.. విశాఖే పరిపాలనా రాజధాని,,తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతానని,,ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తానని ముఖ్యమంత్రి అన్నారు..శుక్ర,,శని వారం జరుగనున్న ఈ కార్యక్రమంలో ప్రారంభోత్సవ ఉపన్యాసంలో సీ.ఎం మాట్లాడుతూ భారతదేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారిందని ఆయన తెలిపారు..ఏపీలో రూ.13 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు 340 ఇన్వెస్ట్ మెంట్ ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎం వెల్లడించారు..దిని ద్వారా 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం తెలిపారు..ఏపీ గ్రోత్ రేట్ 11.14 శాతంగా ఉందని చెప్పారు..గ్రీన్ ఎనర్జీపై ఫోకస్ పెట్టాలని,, దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు వస్తుంటే,, అందులో 3 పారిశ్రామిక కారిడార్లు ఏపీలోనే ఉన్నాయని జగన్ తెలిపారు.. రాష్ట్ర ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు..
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.