నెల్లూరు: ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట నుంచి పెన్నా నదికి ప్రస్తుతం 23000 క్యూసెక్కుల ప్రవహిస్తున్నందున సోమశిల జలాశయానికి ప్రస్తుతం ఉన్న 15000 క్యూసెక్కుల ఇన్ ఫ్లోలకు అదనంగా 30000 క్యూసెక్కుల నుండి 50000 క్యూసెక్కుల వరకు మరింత పెరుగుతుందని సోమశిల డివిజన్-1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గురువారం తెలిపారు. సోమశిల రిజర్వాయర్ క్రెస్ట్ గేట్ల నుంచి ఎప్పుడైనా పెన్నా నదిలోకి 30000 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని ప్రతిపాదించబడిందని, అప్స్ట్రీమ్ నుంచి వచ్చే ఇన్ఫ్లోలను బట్టి ఔట్ఫ్లోలను మరింత పెంచే ఆవకాశలు వున్నయన్నారు. పెన్నా నది ఒడ్డున నివసించే సంబంధిత అధికారులు, ప్రజలు, పిల్లలు, గ్రామస్తులు పెన్నా నదిలోకి ప్రవేశించవద్దని, పెన్నా నది వెంబడి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.