AMARAVATHIINTERNATIONAL

బ్రిక్స్ కూటిమిలోకి కొత్త దేశాల సభ్యత్వంను అహ్వనిస్తున్నాం-ప్రధాని మోదీ

అమరావతి: దక్షిణఫ్రికాలోని జోహన్స్ బర్గ్ లో మూడు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ కూటిమి సమావేశాలు ముగిశాయి..ఈ సందర్బంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,,చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్,, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియోలులా డసిల్వాతో కలసి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సివిల్ రమఫోసా బ్రిక్స్ కూటమి నిర్ణయాన్ని వెల్లడించారు..బ్రిక్స్ కూటమి లోకి కొత్తగా ఆరు దేశాలు వచ్చే సంవత్సరం జనవరి 1వ తేది నుంచి భాగస్వామ్యలు మారుతారని తెలిపారు.. విస్తరణకు సంబంధిచిన మార్గదర్శక సూత్రాలు,,ప్రమాణాలు,, విధివిధానాలపై ప్రస్తుతం జరుగుతున్ నసమావేశాల్లో బ్రిక్స్ దేశాలు చర్చించుకున్నయన్నారు..చర్చల ఆనంతరం కొత్త అంశాలను బ్రిక్స్ కూటములో భాగం చేసేందుకు అంగీకరించాయని తెలిపారు..

బ్రిక్స్ లో ఆరు కొత్త దేశాలను చేర్చుకోవడంతో కూటమికి కొత్త శక్తి వచ్చిందని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీడియా సమావేశంలో అన్నారు..బ్రిక్స్ కూటమి విస్తరణ,,ఆధునీకరణ,,అంతర్జాతీయ సంస్థలన్నీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండలానే సందేశాన్ని ఇస్తుందని తెలిపారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *