AMARAVATHI

”అన్న భాగ్య” పథకం బదులుగా రూ.170 ఇస్తాం-సి.ఎం సిద్దరామయ్య

అమరావతి: ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టేందుకు రాజకీయ పార్టీ ఉచిత పథకాలను అందిస్తామంటూ హామీలు గుప్పించి,తీరా అధికారం చేపట్టిన తరువాత ఉచిత హామీ పథకాలకు వివిధ నిబంధనలు అమలు చేస్తు,ఓటర్లకు మొండి చెయ్యి చూపిస్తుంటాయి…ఇందుకు ఉదాహరణ….కర్ణాటక కాంగ్రెస్ కు ఎన్నికల సమయంలో ఐదు ఉచిత హామీల అమలు చేస్తామని చెప్పింది..పేదలకు ప్రతి నెల కేంద్రప్రభుత్వం ఇచ్చే 5 కేజీల బియ్యంకు ఆదనంగా ”అన్న భాగ్య” పథకం కింద మరో 5 కేజిలు బియ్యం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దనం చేసింది..బయట రాష్ట్రల్లో ఎక్కడ బియ్యం దొరక్క పోవడంతో బీపీఎల్ కార్డులున్న వారికి 5 కిలోల ఉచిత బియ్యానికి బదులుగా నగదును అందజేయాలని మంత్రివర్గం బుధవారంనాడు జరిపిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది..మంత్రివర్గ నిర్ణయం ప్రకారం బీపీఎల్ కార్డుదారులకు మార్కెట్ ధర ప్రకారం 5 కేజీల బియ్యం డబ్బును వారి అకౌంట్లకు జమ చేస్తారు..ఇందువల్ల ప్రభుత్వంపై రూ.750 కోట్ల నుంచి 800 కోట్ల భారం పడుతుంది.. బీపీఎల్ కార్డుహోల్డర్ కు ప్రతి నెలా బియ్యానికి బదులు రూ.170 ఇస్తారు..

Spread the love
venkat seelam

Recent Posts

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

8 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

13 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

1 day ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

1 day ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

1 day ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

This website uses cookies.