నెల్లూరు: ఫోన్ ట్యాపింగ్ పై నేను చేసిన ఆరోపణలపై,అందరూ నాపై మాటల దాడి చేస్తూన్న సమయంలో నన్ను విమర్శించాలన్న తపనతో అన్ని పాములు లేస్తే,కాకాణి అనే ఏలిక పాము కూడా లేచిందంటూ వైసీపీ రెబల్ రూరల్ ఎమ్మేల్యే శ్రీధర్ రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు.శనివారం ఎమ్మేల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడిమా సమావేశంలో అయన మాట్లాడుతూ సలహాదారుడు సజ్జల.రామకృష్ణరెడ్డి,నాపై కేసులు పెట్టించే మహత్కరం కార్యం తలపైకి ఎత్తుకుని,,ఆపరేషన్ నెల్లూరు రూరల్ పనిపైన వున్నాడంటూ ఆరోపించారు..మునిసిపాల్ కార్పొరేషన్ మేయర్ స్రవంతి మాట్లాడుతూ తను శ్రీధర్ అన్నతోనే వుంటానని,అవసరమైతే పదవీకి రాజీనామ చేసేందుకు సిద్దంగా వున్నాను అని స్పష్టం చేశారు.
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.