నెల్లూరు: రాజకీయాల్లో హత్యలు వుండవు,కేవలం ఆత్మహత్యలే వుంటాయన్న సంగంతి రూరల్ ఎమ్మేల్యే గుర్తుంచుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి అన్నారు.శుక్రవారం అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న శ్రీధర్ రెడ్డి,కోర్టుకు,కేంద్ర హోంశాఖకు దృష్టికి ఎందుకు తీసుకుని వెళ్లడంలేదని ప్రశ్రించారు..ఎందుకంటే అది రికార్డింగ్ వాయిస్ మాత్రమే అన్న విషయం రూరల్ ఎమ్మేల్యేకు తెలుసన్నారు.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.