అమరావతి: నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాన మంత్రి బదులుగా రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటీషన్ను సుప్రింకోర్టు తిరస్కరించింది.. గురువారం న్యాయవాది సిఆర్ జయసుకిన్ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై శుక్రవారం వేకేషన్ బెంచ్ న్యాయమూర్తులు జెకె మహేశ్వరి,, పీఎస్ నరసింహలు విచారించారణ జరిపేందుకు విముఖత వ్యక్తం చేశారు..ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ,, మీరు ఇలాంటి పిటిషన్లతో ఎందుకు వస్తున్నారో మాకు అర్థం కావడం లేదు..ఆర్టికల్ 32 ప్రకారం దానిని స్వీకరించడానికి మాకు ఆసక్తి లేదని జస్టిస్ నరసింహ అన్నారు..ఇలాంటి పిటిషన్ మీరు వేసినందుకు మేం ఎందుకు జరిమానా విధించకూడదు అని పిటిషనర్ను సుప్రింకోర్టు ప్రశ్నించింది..ఈ విషయమై న్యాయమూర్తులు మాట్లాడుతూ,, మేం ఈ విషయంలో జోక్యం చేసుకోదలుచుకోవడం లేదు..ఇది కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అంశం కాదు.. ఎగ్జిక్యుటివ్ హెడ్ (ప్రధాని) పార్లమెంట్ సభ్యుడు అని సుప్రీంకోర్టు పేర్కొంది.. రాజ్యాంగ అధిపతి (అధ్యక్షుడు) పార్లమెంట్లో భాగం..పిటిషన్ను కొట్టివేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది..అనంతరం పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు న్యాయవాది అనుమతి కోరాగా అందుకు న్యాయమూర్తి పిటిషన్ ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇచ్చారు.
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
This website uses cookies.