నెల్లూరు: మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్,స్పోర్ట్స్,భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలి సారిగా ఫిడే ఇండియా ద్వారా జూలై 28వ తేది నుంచి 10 ఆగష్టు వరకు చెన్నై నగరంలో నిర్వహించే 44వ చెస్ ఓలంపియాడ్ టోర్నమెంట్ సందర్బంగా ఈ నెల 23వ తేది నుంచి తిరుపతిలో జరగబోవు ఒలింపియాడ్ టార్చ్ ర్యాలిలో పాల్గొనబోవు నెల్లూరు జిల్లా క్రీడాకారులను ఎంపిక చేసేందుకు గురువారం స్థానిక ఏ.సి స్టేడియంలో జిల్లా స్థాయి చెస్ క్రీడా పోటీనుల సి.ఇ.ఓ పుల్లయ్య,చీఫ్ కోచ్ యతిరాజ్ లు ప్రారంభించారు..జిల్లా స్థాయి పోటీలకు జిల్లా నలుమూల నుంచి 23 మంది బాలురు,,11 మంది బాలికలు పాల్గొన్నారు.. అనంతరం పోటీల్లో మొదటి,ద్వితీయ,తృతీయ స్థానంలో గెలుపొందిన వారికి నెహ్రుయువకేంద్రం జిల్లా యూత్ ఆధికారి మహేంద్రరెడ్డి బాహుమతులు అందచేశారు.ఈకార్యక్రమంలో ఆంధ్రచెస్ అసోసియేషన్ ప్రతినిధి మస్తాన్ బాబు,తదితరులు పాల్గొన్నారు..జిల్లా స్థాయి చెస్ పోటీల్లో మొదటి 3 స్థానాల్లో గెలుపొందిన క్రీడాకారులకు (బాల,బాలికు) ఈ నెల 23వ తేదిన తిరుపతిలో జరగబోవు ఒలింపియాడ్ టార్చ్ ర్యాలిలో పాల్గొని,చెస్ గ్రాండ్ మాస్టర్ లలిత్ బాబు తో ఆడేందుకు అవకాశం కల్పించబడుతుంది..
విజేతలు:-బాలురు—మొదటి స్థానం-సి.హెచ్.ద్వారకానాధ్,,ద్వితీయ స్థానం-ఎం.గురునాథం,,తృతీయ స్థానం-ఎస్.కె.సమద్ లు,,,,,,బాలికలు–మొదటి స్థానం-వి.ప్రద్యుమ్నలక్ష్మి,,ద్వితీయ స్థానం-బి.కీర్తన,,తృతీయ స్థానం-ఎస్.జాహ్నవిలుగా నిలిచారు..
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.