అమరావతి: గత కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్న రెజ్లర్లు తమ ఆందోళనను అదివారం విరమించుకున్నారు.. దీనిపై మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ కోర్టు తన పని తాను చేస్తుందని వ్యాఖ్యనించారు..” నేను దీనిపై మాట్లాడదలుచుకోలేదు..ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉంది.. న్యాయస్థానం తన పని తాను చేస్తుంది ” అని బ్రిజ్ భూషణ్ అన్నారు..తమను లైంగిక వేధింపులకు గురిచేసిన బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయనిదే తాము ఉద్యమాన్ని విరమించబోమని మొదట స్పష్టం చేశారు..అయితే మధ్యలో మరో మైనర్ రెజ్లర్ల, తనను సెలక్ట్ చేయనందుకే లైగింక వేధింపుల కేసు పెట్టనంటూ,పోలీసుల దర్యప్తులో పేర్కొంటు,ఫిర్యాదు వెనక్కు తీసుకుంది.. రెజ్లర్లు కోర్టులోనే తేల్చుకుంటామని వ్యాఖ్యనించారు..కొందరు రెజ్లర్లు ఇప్పటికే రైల్వే ఉద్యోగం చేస్తున్నవారు,వాళ్ల విధుల్లో చేరిపోయారు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.