AMARAVATHINATIONAL

బహిరంగ ఆందోళనలపై వనక్కు తగ్గిన రెజ్లర్లు,కోర్టు పని కోర్టు చేస్తుంది- బ్రిజ్ భూషణ్

అమరావతి: గత కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్న రెజ్లర్లు తమ ఆందోళనను అదివారం విరమించుకున్నారు.. దీనిపై మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ కోర్టు తన పని తాను చేస్తుందని వ్యాఖ్యనించారు..” నేను దీనిపై మాట్లాడదలుచుకోలేదు..ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉంది.. న్యాయస్థానం తన పని తాను చేస్తుంది ” అని బ్రిజ్ భూషణ్ అన్నారు..తమను లైంగిక వేధింపులకు గురిచేసిన బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయనిదే తాము ఉద్యమాన్ని విరమించబోమని మొదట స్పష్టం చేశారు..అయితే మధ్యలో మరో మైనర్ రెజ్లర్ల, తనను సెలక్ట్ చేయనందుకే లైగింక వేధింపుల కేసు పెట్టనంటూ,పోలీసుల దర్యప్తులో పేర్కొంటు,ఫిర్యాదు వెనక్కు తీసుకుంది.. రెజ్లర్లు కోర్టులోనే తేల్చుకుంటామని వ్యాఖ్యనించారు..కొందరు రెజ్లర్లు ఇప్పటికే రైల్వే ఉద్యోగం చేస్తున్నవారు,వాళ్ల విధుల్లో చేరిపోయారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *