అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది,,అధికార పార్టీ అయిన వైసీపీ ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను మార్చేసింది..నేడు(గురువారం) మరో 21 నియోజకవర్గాల ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ చార్జ్ లను మంత్రి బొత్స,,సజ్జలు ప్రకటించారు.
1. కర్నూలు (ఎంపీ) – గుమ్మనూరి జయరాం.
2. రాజంపేట – ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి
3. గూడూరు (ఎస్సీ) – మేరుగ మురళి
4. విశాఖపట్నం (ఎంపీ) – బొత్స ఝాన్సీ లక్ష్మీ
5. దర్శి – బూచేపల్లి శివప్రసాద రెడ్డి
6. పూతలపట్టు (ఎస్సీ)- మూతిరేవుల సునీల్ కుమార్
7. చిత్తూరు – విజయానంద రెడ్డి
8. పెనమలూరు – జోగిరమేష్
9. టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్
10. అలూరు – బూసినే విరూపాక్షి
11. చింతలపూడి (ఎస్సీ) – కం భం విజయరాజు
12. శ్రీకాకుళం(ఎంపీ) – పేరాడ తిలక్
13. రాయదుర్గం – మెట్టు గోవింద రెడ్డి
14. ఏలూరు (ఎంపీ) – కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
15. విజయవాడ (ఎంపీ) – కేశినేని నాని
16. కొడుమూరు(ఎస్సీ) – డాక్టర్ సతీష్
18. సత్యవేడు (ఎస్సీ) – ముద్దిల గురుమూర్తి
19. మదన పల్లి – నిస్సార్ అహ్మద్
20. పెడన – ఉప్పాల రాము
21. ఇచ్చాపురం – పిరియా విజయ
పార్టీలో చేరకుండానే:- ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎం.పి కేశినేని నానికి వైసీపీ ఇన్ ఛార్జిల మూడో లిస్ట్ లో స్థానం కల్పించారు..
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
This website uses cookies.