AMARAVATHIPOLITICS

21 నియోజకవర్గాల ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ చార్జ్ లను ప్రకటించిన వైసీపీ

అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది,,అధికార పార్టీ అయిన వైసీపీ ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను మార్చేసింది..నేడు(గురువారం) మరో 21 నియోజకవర్గాల ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ చార్జ్ లను మంత్రి బొత్స,,సజ్జలు ప్రకటించారు.
1. కర్నూలు (ఎంపీ) – గుమ్మనూరి జయరాం.
2. రాజంపేట – ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి
3. గూడూరు (ఎస్సీ) – మేరుగ మురళి
4. విశాఖపట్నం (ఎంపీ) – బొత్స ఝాన్సీ లక్ష్మీ
5. దర్శి – బూచేపల్లి శివప్రసాద రెడ్డి
6. పూతలపట్టు (ఎస్సీ)- మూతిరేవుల సునీల్ కుమార్
7. చిత్తూరు – విజయానంద రెడ్డి
8. పెనమలూరు – జోగిరమేష్
9. టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్
10. అలూరు – బూసినే విరూపాక్షి
11. చింతలపూడి (ఎస్సీ) – కం భం విజయరాజు
12. శ్రీకాకుళం(ఎంపీ) – పేరాడ తిలక్
13. రాయదుర్గం – మెట్టు గోవింద రెడ్డి
14. ఏలూరు (ఎంపీ) – కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
15. విజయవాడ (ఎంపీ) – కేశినేని నాని
16. కొడుమూరు(ఎస్సీ) – డాక్టర్ సతీష్
18. సత్యవేడు (ఎస్సీ) – ముద్దిల గురుమూర్తి
19. మదన పల్లి – నిస్సార్ అహ్మద్
20. పెడన – ఉప్పాల రాము
21. ఇచ్చాపురం – పిరియా విజయ
పార్టీలో చేరకుండానే:- ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎం.పి కేశినేని నానికి వైసీపీ ఇన్ ఛార్జిల మూడో లిస్ట్ లో స్థానం కల్పించారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *