అమరావతి: సంక్రాంతి పండుగ వచ్చిందంటే,,యువకులు గాలి పటాలను ఎగురవేసేందుకు నిషేధించబడిన చైనా మాంజాదారంను ఉపయోగిస్తుంటారు.. చైనా మాంజాదారం మనషుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటుంది..పక్షులకు కూడా ఆ మాంజాదారం చుట్టుకోవడంతో చాలా వరకు ప్రాణాలు కోల్పోతాయి,,అలాగే రెక్కలు,,కాళ్లకు గాయాలు అయ్యి విలవిలలాడిపోతాయి..రెండు రోజుల వ్యవధిలోనే ముంబైలో 1,000 పక్షులు చనిపోగా,,మరో 800 పక్షులు తీవ్రంగా గాయపడ్డాయి.. పక్షి ప్రేమికులు, ముంబై నగర వ్యాప్తంగా 25 ఫ్రీ బర్డ్ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు..ఈ కేంద్రాల్లో గాయపడ్డ పక్షులకు ప్రత్యేక చికిత్స అందిస్తూన్నారు.. దహిసర్,,బోరివాలి,,కందివాలి,, మలాద్ ఏరియాల్లో దాదాపు 500లకు పైగా పక్షులను ప్రాణాలతో రక్షించారు..కొన్ని పక్షుల కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో అవి ఎగరలేక పోతున్నాయి..అలాంటి వాటిని ప్రత్యేక షెల్టర్లలో ఉంచి పర్యవేక్షిస్తామని పక్షి ప్రేమికులు తెలిపారు..చికిత్స అనంతరం కొన్ని పక్షులు గాల్లోకి ఎగిరిపోయాయి.. చైనా మాంజా ప్రమాదకరమని,,ఈ దారంను వినియోగించొద్దని ఈ సంవత్సరం సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం జరిగిందని పక్షి ప్రేమికులు తెలిపారు..ఈ మాంజాదారం పక్షులకు తగలడంతో అవి ప్రాణాలు కోల్పోతున్నాయని మనషులకు కూడా ప్రమాదకరంగా మారుతుందని ప్రచారం చేశామన్నారు..
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
This website uses cookies.