అమరావతి: దేశ సరిహద్దు భద్రతాదళం (BSF) వెస్ట్ బెంగాల్ లోని నార్త్ 24 పరగాణ ప్రాంతంలో 2.57 కోట్లు విలువ చేసే 4.6 kgలు వున్న 40 బంగారు బిస్కెట్స్ ను చిన్నపాటి చెరువు నుంచి స్వాధనం చేసుకోవడం జరిగిందని భద్రతాదళాల అధికారి తెలిపారు.. BSF అధికారి తెలిపిన వివరాలు ఇలా వున్నాయి….గతంలో ఒక వ్యక్తి బంగారం స్మగ్లర్ చేస్తున్న సమయలో పోలీసులు వెంబడించడంతో నార్త్ 24 పరగాణ ప్రాంతంలోని ఓ చెరువులోకి దూకి తప్పించుకున్నాడు..చుట్టు ప్రక్కల పోలీసులు వుంటారన్న భయంతో సదరు స్మగ్లర్ తన వద్ద వున్న 40 బంగారు బిస్కెట్స్ ను చెరువులోనే దాచి పెట్టడడం జరిగింది..అటు తరువాత స్మగ్లర్ ను పోలీసులు అరెస్ట్ చేసి ఎంత విచారించిన బంగారం గురించి తెలియరాలేదు..తప్పని పరిస్థితిల్లో పోలీసులు అతన్ని వదిలి వేయాల్సి వచ్చింది..ఈ సంఘటన జరిగి దాదాపు 6 నెలలు అయింది..రెండు రోజుల క్రిందట చెరువులో బంగారం బిస్కెట్స్ వున్నట్లు పక్కా సమాచారం అందడంతో BSF అధికారులు రంగంలోకి దిగారు..మెటల్ డిటెక్టర్ తో గాలించి,బంగారం వున్న బ్యాగ్ ను BSF సిబ్బంది కనుగొన్నారు..
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
This website uses cookies.