అమరావతి: థాయ్లాండ్లోని పటాయంలో 93 మంది ఉన్న ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠాను థాయిలాండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకోగా ఇందులో క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కూడా ఉన్నాడు..ఈ ముఠాలో 14 మంది మహిళలు పట్టుపడగా వీరి నుంచి భారీగా నగదు, గేమింగ్ చిప్స్ను స్వాధీనం చేసుకున్నట్లు థాయిలాండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు..థాయ్లాండ్ పటాయాలోని ఓ విలాసవంతమైన హోటల్లో పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్టుగా పోలీసులకు సమాచారం అందడడంతో సోమవారం (మే1వ తేదీన) వేకువజామున అక్కడి పోలీసులు దాడులు చేశారు..
మొత్తం 93 మందిని అరెస్ట్ చేశారు..ఇందులో 80 మందికి పైగా భారతీయులే ఉన్నారు..నిందితుల నుంచి రూ.20 కోట్ల నగదు, 8 క్లోజ్డ్-సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలు, 92 మొబైల్స్, మూడు నోట్బుక్లను పోలీసులు సీజ్ చేశారు..ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేది వరకు పటాయాలోని ఓ హోటల్లో చాలా మంది భారతీయులు గదులు బుక్ చేసుకున్నారని థాయిలాండ్ పోలీసులు తెలిపారు..అరెస్ట్ అయిన వారిలో 83 మంది భారతీయులు, ఆరుగురు థాయ్లాండ్లు, నలుగురు మయన్మార్ జాతీయులు ఉన్నారని పోలీసులు తెలిపారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
This website uses cookies.