అమరావతి: గతంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు హామీ నెరవేర్చనందుకు నిరసనగా జరిగిన రైల్ రొకో సందర్బంగా తుని రైలు దగ్ధం ఘటనపై విజయవాడ రైల్వే కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది..ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులు లోతైన విచారణ చేయలేదని,,వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది..సున్నితమైన అంశాన్ని 5 సంవత్సరాల పాటు ఎందుకు సాగదీశారని కోర్టు ప్రశ్నించింది..24 మంది సాక్షుల్లో 20 మందిని రైల్వే కోర్టు విచారించింది..ఈ కేసులో పోలీస్ ఉన్నతాధికారులపై ఎందుకు చర్యలు తీసుకో కూడదో వివరణ ఇవ్వాలని కోరింది..రైలు దహనం కేసుపై ముద్రగడ,దాడిశెట్టి.రాజా,నటుడు జీవీతో సహా 41 మందిపై అప్పట్లో రైల్వే పోలీసులు అభియోగాలు నమోదు చేశారు..ఆధారాలు లేని కారణంగా కేసులో నిందితులుగా ఉన్న 41 మందిపై పెట్టిన కేసును అక్రమ కేసుగా పరిగణిస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది.
(టీడీపీ అధికారంలోకి వస్తే, కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది..టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత హామీని నెరవేర్చడంలో విఫలం కావడంతో కాపులు ఉద్యమించారు..2016లో తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన రైలు రోకో సందర్భంగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సహా పలువురు కాపు ఉద్యమ నేతల పిలుపు మేరకు ఆందోళనలు జరిగాయి..ఈ క్రమంలో ఉద్యమంలోకి కొంతమంది ఆసాంఘిక శక్తులు ప్రవేశించి తుని రైల్వే స్టేషన్ సమీపంలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ను తగులబెట్టారు.)
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.