శ్రీకాళహస్తీ: శ్రీకాళహస్తీశ్వరుడి రథోత్సవం శంభో శంభో శంకర అంటూ భక్తుల నిరాంజనల మథ్య రథంపై అమ్మవారితో హరుడు శ్రీకాళహస్తీ పురవీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు..శ్రీకాళహస్తీశ్వర స్వామి వారు అమ్మవారి రథోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. స్థానికులతో పాటు దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. నాలుగు మాడవీధులు భక్త జనంతో నిండిపోయాయి. రధాన్ని అలంకరించి స్వామి అమ్మవార్లను రథంపై ప్రతిష్టించారు. శాస్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ముందుకు రథాలు కదిలాయి. వీధులు ఇసుక వేస్తే రాలనంతగా భక్తులతో కిటకిటలాయి.స్వామివారి రథాన్ని లాగడానికి భక్తులు పోటీపడ్డారు. వీధులలో కిక్కిరిసిన భక్తులు రధాలపై ఉప్పు మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.