అమరావతి: ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం వల్ల, గతంలో జీవనోపాధి కోసం నగరాలకు వలస వెళ్లాల్సిన రాష్ట్ర యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అన్నారు. “ఇది దేశ యువతకు అపూర్వమైన అవకాశాల అమృత్ కాల్.” ఇక్కడ అసిస్టెంట్ టీచర్లకు అపాయింట్మెంట్ లెటర్స్ పంపిణీ చేసేందుకు రోజ్గార్ మేళాలో వర్చువల్ విధానంలో ప్రసంగిస్తు, ప్రధాన మంత్రి పై విదంగా వ్యాఖ్యనించారు. నూతన విద్యా విధానంతో యువతను నూతన శతాబ్దంలొ ఎదురైయే సవాళ్ల్ను ఎదుర్కొంనేందుకు సిద్ధం చేయడంలో ఉపాధ్యాయులు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. ఉపాధ్యాయులు సమాజంలో ఒక పెద్ద మార్పుకు ఒక మీడియం వాంటి వారని ప్రధాని అభివర్ణించారు.ఉత్తరాఖండ్లో మౌలిక సదుపాయల కల్పనలో బాగంగా డిజిటల్ టెక్నాలాజీ,రోడ్ల సౌకర్యలు కల్పించడంతో,ఉపాధి అవకాశలు పెరిగాయన్నారు.
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
This website uses cookies.