అమరావతి: ముంబయి సముద్ర తీరంలో భారత నౌకాదళానికి చెందిన అధునాతన తేలికపాటి (ALH) చాపర్ బుధవారం ఉదయం కూలిపోయింది.. నేవీ పెట్రోలింగ్ క్రాప్ట్ ద్వారా వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి, హెలికాప్టర్లోని ముగ్గురు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకుని రావడం జరిగిందని నావికాదళం ఒక ప్రకటనలో తెలిపింది..ప్రమాదం జరిగేందుకు గల కారణాలను తెలుసుకొనేందుకు ఘటనపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు..ప్రమాదం జరిగిన ప్రదేశం సముద్ర తీరానికి దగ్గరగా ఉండడంతో తక్షణమే నౌకాదళ పెట్రోలింగ్ క్రాప్ట్ ద్వారా ముగ్గురు సిబ్బందిని సురక్షితంగా రక్షించడం జరిగిందని వెల్లడించారు.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.