అమరావతి: చైనాకు చెందిన బిలియనీయర్,ఈ కామర్స్ దిగ్గజం, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా గత కొంత కాలంగా ఎక్కడ కనిపించడం లేదు. ఆయన చైనాను వీడిచి వెళ్లినట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో జాక్మా గత ఆరు నెలలుగా జపాన్ దేశంలో నివసిస్తున్నారని, లో ప్రొఫైల్ లైఫ్ లీడ్ చేస్తున్నట్లు కొన్ని న్యూస్ ఏజెన్సీలు తెలిపాయి. ప్రస్తుతం జాక్మా తన కుటుంబంతో కలిసి టోక్యో వెలుపల హాట్ స్ప్రింగ్ అండ్ స్కీరిసార్ట్ లో నివసిస్తున్నట్లు ఓ ఏజెన్సీ వెల్లడించింది.తరుచు ఆయన అమెరికా, ఇజ్రాయెల్ దేశాల్లో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. 2020లో అక్టోబర్లో షాంఘైలో జరిగిన ఒక కార్యక్రమంలో జాక్మా చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలు,, చైనా రెగ్యులేటర్పై విధానలపై విమర్శలు చేశారు.ఈ వ్యాఖ్యలతో చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ మండిపడింది.ఆ తర్వాత జాక్మా నేతృత్వంలోని కంపెనీలకు కష్టాలు మొదలయ్యాయి. జిన్పింగ్ ఆదేశాల మేరకు చైనా అధికారులు నవంబర్ లో జాక్మాకు చెందిన యాంట్ గ్రూప్ 37 బిలియన్ల డాలర్ల ఐపీఓను అధికారులు నిలిపివేయడంతో పాటు కంపెనీపై ప్రభుత్వం బిలియనర్ల డాలర్ల జరిమానా విధించింది.అనంతరం చాలాకాలం పాటు కనిపించలేదు.
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.