అమరావతి: ఉగ్రవాదుల ఫ్యాక్టరీ అయిన పాకిస్థాన్లో ఉగ్రవాదులు పాక్లోని రెండో అతిపెద్ద నేవీ ఎయిర్స్టేషన్ (PNS సిద్ధిఖ్)పై సోమవారం రాత్రి దాడి చేశారు..పలువురు తిరుగుబాటుదారులు తుపాకులు,, బాంబులతో నావల్ ఎయిర్స్టేషన్ స్థావరంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు..వెంటనే అప్రమత్తమైన సైనికులు, పోలీసులు ఎదురుకాల్పులు జరిపి నలుగురు తీవ్రవాదులను హతమార్చారు..ఎయిర్స్టేషన్కు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు..బాలూచిస్థాన్లో ఉన్న ఈ స్థావరంలో చైనాకు చెందిన డ్రోన్లను పెద్ద ఎత్తున మోహరించినట్లు తెలుస్తొంది.. ఈ ఘటనకు పాకిస్తాన్ నిషేధిత ‘బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ’ బాధ్యత వహిస్తూ,, ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది..తమ యోధులు జరిపిన కాల్పుల్లో 12 మందికి పైగా పాకిస్థానీ బలగాలు మరణించినట్లు తెలిపింది..ఈ విషయంపై పాకిస్థాన్ సైన్యం ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు.. వారం రోజుల వ్యవధిలోనే తిరుగుబాటుదారులు ఈ తరహా దాడికి యత్నించడం ఇది రెండోసారి..మార్చి 20వ తేదిన గ్వాదర్ పోర్టుపైనా తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు..
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.