INTERNATIONAL

రూ.1.350 కోట్లుతో దుబాయ్ లో భవంతిని కొనుగొలు చేసిన అంబానీ!

అమరావతి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరో అత్యంత విలాసవంతమైన భవనంను రూ.1.350 కోట్లు పెట్టి కొన్నట్లు బుధవారం జాతీయ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. విలాసవంతమైన సామ్రాజ్యం దుబాయ్‌లోని పామ్ జుమెయిరా దీవిలో ఉంది..కువైటీ వ్యాపారవేత్త మహమ్మద్ అల్‌షయా నుంచి ముకేష్ అంబానీ ఈ భవంతిని గత వారం కొనుగొలు చేసినట్లు తెలుస్తుంది. ముకేశ్ అంబానీ దుబాయ్‌లో ఓ భవంతిని కొనుగొలు చేశాడంటే అక్కడ ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించేందుకే అని చెప్పవచ్చు. గత సంవత్సరం సుప్రసిద్ధ ఇంగ్లాండ్ లోని కంట్రీ క్లబ్ స్టోక్ పార్క్‌ ను 79 మిలియన్ డాలర్లతో రియలన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది. యూఏఈ జనాభాలో 80 శాతం మంది విదేశీయులే. దుబాయ్ లో ఆస్తులు కొనుగొలు చేయడంతో అగ్రస్థానంలో భారతీయులే వుంటారు.

Spread the love
venkat seelam

Recent Posts

నా కుమారై, నన్ను వ్యతిరేకించడమా ? ముద్రగడ పద్మనాభరెడ్డి

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…

57 mins ago

వయనాడ్‌లో ఓడిపోతే ? రాయ్‌బరేలి నుంచి బరిలోకి దిగిన రాహుల్‌ గాంధీ

అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులపై కొనసాగుతున్న…

1 hour ago

వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి

అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…

19 hours ago

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

1 day ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

2 days ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

3 days ago

This website uses cookies.