అమరావతి: అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు మరణించాడు..ఏలూరు అశోక్ నగర్ కు చెందిన వీరా సాయేశ్ (24) అమెరికాకు 2021 నవంబరులో ఎమ్మెస్ చేసేందుకు అమెరికాకు వెళ్లాడు.. అప్పటి నుంచి క్లీవ్లాండ్ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడే ఉంటున్నాడు..మరో రెండు నెలల్లో అతని డిగ్రీ పూర్తి కావస్తుంది..ప్రస్తుతం పార్ట్ టైం ఉద్యోగిగా ఒహాయోలోని ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో పనిచేస్తున్నాడు..ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న కొడుకు మృతి చెందడంతో తల్లి జయశ్రీ జీర్ణించుకోలేకపోతున్నారు..ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో ఎకనామిక్స్ లెక్చరర్ గా పని చేస్తూ రెండేళ్ల క్రితం సాయేశ్ తండ్రి మృతి చెందారు..ప్రభుత్వం సహకరించి సాయేశ్ మృతదేహాన్ని త్వరితగతిన తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
This website uses cookies.