అమరావతి: వందేభారత్ ఎక్స్ ప్రెస్పై బీహార్ లోని కతిహార్ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు దాడి చేశారు..ఈ దాడిలో రైలు అద్దం పలిగింది..ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు.. న్యూ జల్పాయ్గురి నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరిన వందే భారత్ రైలుపై సాయంత్రం 4.25 గంటల సమయంలో డకోలా-టెల్టా స్టేషన్ల మధ్య ఈ రాళ్లదాడి సంఘటన చోటు చేసుకుంది..రాయి తగలడంతో C6 కోచ్లోని ఓ అద్దం పగిలింది.. దాడి సంఘటనపై కేసు నమోదు చేసుకున్న డకోలా రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు..డిసెంబర్ 30వ తేదిన ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.