నెల్లూరు: నెల్లూరు నగరంలోని వేమాలశెట్టి బావి తిరునాళ్లు ఘనంగా జరిగాయి..దుర్గమిట్ట ప్రాంతంలోని శ్రీ వైద్య వీర రాఘవస్వామి ఆలయంలో ఏట సంక్రాంతి తర్వాత వచ్చే అమావాస్య నాడు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు..దాదాపు 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తే ఆరోగ్యం బాగుపడుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.. వైద్య వీరరాఘవ స్వామిని దర్శించుకున్న భక్తులు ఇక్కడ పీఠంపై ఉప్పు,మిరియాలు చల్లి,, వేమాలశెట్టి బావిలో బెల్లం వేస్తారు..ఇక్కడి బావిలో బెల్లం వేయడం వల్ల తమ ఆనారోగ్యాలు దురమై,,ఆరోగ్యం మెరుగుపడిందని విశ్వసిస్తారు..వేమాలశెట్టి బావి తిరునాళ్లకు రాష్ట్ర,,జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి శనివారం పూజలు నిర్వహించారు..
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.