అమరావతి: భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఖ్యాతిని కైవసం చేసుకున్నారు..అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ ఈ వివరాలను వెల్లడించింది..78 శాతం ఆమోదంతో నరేంద్రమోడీ,,మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్ గా అవతరించారు..అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, యూకే పీఎం రిషి సునాక్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.. మొత్తం 22 మంది గ్లోబల్ లీడర్లపై ఈ సంస్థ సర్వే చేసింది. గ్లోబల్ లీడర్ అఫ్రూవల్ సర్వే ఈ సంవత్సరం జనవరి 26-31 నుంచి సేకరించిన డేటా ఆధారం ఈ ర్యాకింగ్స్ ఇచ్చారు..ఒక్కో దేశంలో ప్రజల 7 రోజుల సగటును తీసుకుని ఈ నివేదికను తయారు చేశారు.. ఈ సర్వేలో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కు 40 శాతం ప్రజామోదం లభించింది.. 78 శాతం మంది ప్రజలు ప్రధాని మోదీని ఆమోదించగా,,18 శాతం మంది ఆయనను తిరస్కరించారు..ప్రధాని మోడీ ఆమోదం రేటింగ్ ఇటీవల పెరిగింది, జనవరి మూడో వారంలో 79 శాతానికి చేరుకుంది..అమెరికా అధ్యక్షుడు జోబిడైన్ 7వ స్థానంలో ఉన్నారు.. 22 దేశాల అధినేతల ర్యాకింగ్స్ లో నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గహర్ స్టోర్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సియోక్-యుల్,,జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా చివరి నుంచి మూడు స్థానాల్లో ఉన్నారు..
మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ 68 శాతం రేటింగ్లతో రెండో స్థానంలో, స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్ 62 శాతం ఆమోదం రేటింగ్తో మూడో స్థానం కైవసం చేసుకున్నారు.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ 58 శాతం ఆమోదంతో 4వ స్థానంలో, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులాడ సిల్వా 50 శాతం రేటింగ్లతో 5వ, ఇటలీకి ఇటీవల కొత్తగా ఎన్నికైన జాతీయవాద నాయకురాలు జార్జియా మెలోని 52 శాతం రేటింగ్ తో 6వ స్థానంలో, కెనడా ప్రధాని 40 శాతం ఆమోదాలతో 9వ స్థానంలో, యూకే ప్రధాని రిషి సునాక్ 30 శాతం ఆమోదాలతో 12వ స్థానంలో నిలిచారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.