Author: venkat seelam

AMARAVATHIPOLITICS

విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్స్ లో కేంద్రం నిధులు వున్నాయి-సోము.వీర్రాజు

అమరావతి: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తన పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్స్ (Tabs) కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్షా అభయాన్‌లో భాగమేనని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర

Read More
NATIONAL

ఆర్మీ ట్రక్కు లోయలో పడిన ఘటనలో 16 మంది సైనికులు మృతి

అమరావతి: భారత్-చైనా సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది..ఆర్మీ ట్రక్కు లోయలో పడిన ఘటనలో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చైనా సరిహద్దును ఆనుకుని

Read More
AMARAVATHI

కానిస్టేబుల్‌ ఉద్యోగ అభ్యర్దుల వయస్సు రెండేళ్ల పొడిగింపు

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 6,511 పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు రెండేళ్ల పాటు వయస్సు పొడిగిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది..రాష్ట్ర వ్యాప్తంగా 6,511 ఎస్‌ఐ,

Read More
CRIMENATIONAL

నేపాల్ సెంట్రల్ జైలు నుంచి విడుదల అయిన చార్లెస్ శోభరాజ్

అమరావతి: ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ నేపాల్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. అతని వయసును దృష్టిలో పెట్టుకుని విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించడంతో,,శుక్రవారం

Read More
HEALTHNATIONAL

భారత్ లో 98 శాతం మందిలో సహజ రోగనిరోధక శక్తి-ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్

అమరావతి: భారత్ లో 98 శాతం మందిలో కోవిడ్‌-19ను ఎదుర్కొనే సహజ రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందిందని, ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ వెల్లడించారు.. చైనాలో

Read More
HYDERABADMOVIE

సినియర్ నటుడు కైకాల.సత్యనారాయణ కన్నుమూత

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్ర మరో సీనియర్ నటుడిని కొల్పొయింది..శుక్రవారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో కైకాల.సత్యనారాయణ (87) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్

Read More
HEALTHNATIONAL

జీనోమ్ సీక్వెన్సింగ్‌తో పాటు టెస్టులపై శ్రద్ధ పెంచాలి-ప్రధాని మోదీ

అమరావతి: కరోనా-19 కొత్త వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పెరుగుతున్న నేపధ్యంలో,తాజా పరిస్థితిపై – ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర

Read More
DISTRICTS

రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని సాధించిన పడుగుపాడు గ్రామ పంచాయతీ

నెల్లూరు: విద్యుత్ పొదువు ప్రత్యామ్నాయ వనరుల సమీకరణ అంశంలో భాగంగా రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని సాధించిన కోవూరు మండలం, పడుగుపాడు గ్రామ పంచాయతీని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్

Read More
AMARAVATHI

విశ్వవిద్యాలయాలను పార్టీ కార్యాలయాలుగా మార్చవద్దు-పవన్ కళ్యాణ్

అమరావతి: విశ్వవిద్యాలయాలు విద్యార్దులను సామాజిక,రాజకీయ,ప్రాపంచీక విషయాలపై చైతన్యవంతులను చేయాలని జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఆ బాధ్యతను విస్మరించి,అధికార

Read More
HEALTHNATIONAL

బూటకపు మెసేజ్ లను నమ్మెద్దు-మన్‌సుఖ్ మాండవీయ

అమరావతి: కోవిడ్ మళ్లీ విజృంభిస్తోందన్న వార్తల వస్తున్న నేపథ్యంలో,,ప్రజల్లో ఆపోహలు సృష్టించేందుకు కొంత మంది పనికట్టుకుని ఓ వాట్సాప్ మెసేజ్ ని సర్కూలేట్ చేస్తున్నారు. ఒమిక్రాన్ సబ్

Read More