తిరుపతి: శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయములోని కంప్యూటర్ సైన్సు విభాగమునకు చెందిన పరిశోధక విద్యార్థిని జి.బాల కృష్ణ ప్రియకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు పరీక్షల నియంత్రణ కార్యాలయము తెలియజేసింది. కంప్యూటర్ సైన్సు విభాగపు ఆచార్యులు డాక్టరు ఎం.ఉషారాణి పర్యవేక్షణలో “ ఎ నోవెల్ డీప్ లెర్నింగ్ ఫ్రేంవర్క్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ తెలుగు టెక్స్ట్ యూసింగ్ ఎన్హాన్స్డ్ బై-L.S.T.M” అనే అంశంపై పరిశోధనా గ్రంథాన్ని యూనివర్సిటీకి సమర్పించినట్లు వివరించారు.ఇందుకు గాను జి.బాల కృష్ణ ప్రియకు డాక్టరేట్ ప్రదానం చేశారు.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.