అమరావతి: భారీ భూకంపం ధాటీకి తైవాన్ కంపించింది..యూలి పట్టణంకు సమీపంలో 6.8 తీవ్రతతో భూమి కంపించడంతో పెద్ద పెద్ద భవనాలు,,అపార్ట్ మెంట్లు థ్వసం అయ్యాయి..భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.44 గంటలకు భూకంపం వచ్చినట్లు తైవాన్ వాతావరణశాఖ ప్రకటించింది..శనివారం ఇదే ప్రాంతంలో 6.5 తీవ్రతతో భూకంపించింది..భూమికి 10 కీ.మీ లోతున భూమి కంపించినట్లు, దినీ తీవ్రత 7.2 గా రిక్టర్ స్కేలుపై నమోదు అయినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది..భూకంపం కారణంగా ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.భూకంపం ధాటికీ భారీ ఆస్తి నష్టం జరిగినప్పటికి ప్రాణ నష్టం జరిగినట్లు వార్తలు రాలేదు..రాజధాని తైపీలో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. భారీ భూకంపం కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయి..మరో చోట వంతెన కూలిపోయింది. తైవాన్ రైల్వే శాఖ హువాలియన్, టైటుంగ్ ల మధ్య ట్రైన్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది.తైవాన్ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశముందని జపాన్ వాతావరణ శాఖ ప్రకటించింది.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.