అమరావతి: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నాలుగు రోజుల పర్యటన కోసం సోమవారం భారత్ చేరుకున్నారు.. సోమవారం ఢిల్లీ చేరుకున్న షేక్ హసీనాకు కేంద్ర రైల్వే, టెక్స్ టైల్స్ శాఖ సహాయ మంత్రి దర్మనా జర్దోష్ స్వాగతం పలికారు..బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ఆకాంక్షిస్తున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు..భారత్,, బంగ్లాదేశ్ మధ్య స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంలో భాగంగా ప్రధాని హసీనా,, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,,ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు..అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు..విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో ఆమె సమావేశంకానున్నారు.. నాలుగు రోజుల పర్యటనలో చివరి రోజైన గురువారం రాజస్థాన్ లోని అజ్మీర్కు వెళ్తారు.. అక్కడ సూఫీ సెయింట్ మొయినుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శిస్తారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.