అమరావతి: బీజెపీ అధిష్టానం రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ పేరును ఖరారు చేసింది.. మంగళవారం జైపూర్ లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం అనంతరం భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయాన్ని వెలువరించింది.. సంగనేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్ లాల్ శర్మకు సీఎం పదవి దక్కింది.. ప్రస్తుతం రాజస్థాన్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సేవాలు అందిస్తున్నారు..సీఎం పదవి కోసం వసుంధరా రాజే, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బాబా బాలక్ నాథ్ , దియాకుమారి పోటీ పడ్డారు..అయితే చివరిక్షణంలో భజన్ లాల్ పేరును బీజేపీ అనూహ్యంగా తెరపైకి తీసుకువచ్చింది.. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీ 115 సీట్లలో ఘనవిజయం సాధించింది..తనకే సీఎం పదవి తనకే ఇవ్వాలని వసుంధరా రాజే పట్టుబట్టారు.. హైకమాండ్ నచ్చచెప్పడంతో ఆమె సీఎం రేసు నుంచి తప్పుకున్నారు..సంగనేరు నుంచి కాంగ్రెస్ కు చెందిన పుష్పేంద్ర భరద్వాజ్ పై 48,081 ఓట్లతో భారీ విజయం సాధించారు..
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.