అమరావతి: బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్లు 3 రోజుల పాటు జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలవంతమైయ్యాయి.. తెలుగుదేశం,బీజెపీకి పాత మిత్రపక్షమే..2 రోజుల్లోపు సీట్ల పంపకంపై స్పష్టత వస్తుందని పొత్తులపై బీజేపీ అధికారిక ప్రకటన చేసస్తూ,,NDA కుటుంబంలో చేరాలని చంద్రబాబు నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని బీజెపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా ట్విట్టర్లో పేర్కొన్నారు..దేశ ప్రగతిపై స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్లుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభ్యున్నతి కోసం టీడీపీ-జనసేన- బీజేపీ కలిసి పనిచేస్తాయని నడ్డా వెల్లడించారు..అధికారిక ప్రకటన రావడంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నారు..
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
This website uses cookies.