హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్కు తగిన గుణపాఠం నేర్పించడం బీజేపీకే సాధ్యమవుతుందని మాజీ కాంగ్రెస్ సినీయర్ నాయకుడు మర్రి.శశిధర్ రెడ్డి వ్యాఖ్యనించారు.శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి శర్వానంద సోనోవాల్ ఆయనకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి అహ్వనించారు.ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే ఆరుణ, వివేక్ వెంకటస్వామి ఇతర నేతలు హాజరయ్యారు.ఈ సందర్బంలో శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు మంచి ప్రభుత్వంను కోరుకున్నరని,ఇందుకు విరుద్దంగా ఈ స్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు.గత ఎనిమిదిన్నర ఏళ్లుగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్,టీ.ఆర్.ఎస్ ను నిలదీయడంలో విఫలం అయ్యిందన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్దిలో ముందుకు వెళుతోందని, తాను ఎంతో ఆలోచించాకే బీజేపీలో చేరానని తెలిపారు. బీజేపీ బలోపేతానికి తన శాయశక్తుల కృషి చేస్తానని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమే అని చెప్పారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.