అమరావతి: నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో బోటు బోల్తాపడి 12 మంది నీటిలో పడిపోయారు..ఈ ఘటనలో ఇద్దరు నీటిలో మునిగి మరణించాగా,మరోకరి అచూకీ దొరకలేదు..ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చినట్టు తెలుస్తోంది..ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే వున్న స్థానికులు వెంటనే స్పందించి 9 మందిని రక్షించారు..పర్యాటకులు లైప్ జాకెట్లు ధరించి వుండడంతో,పెను ప్రమాదం తప్పింది..సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు..2018లో ప్రభుత్వం ఆవుకు జలాశయంను పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేసి, బోటు షికారు ప్రారంభించింది.. అప్పటి నుంచి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు.
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.