హైదరాబాద్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు సినిమా పరిశ్రమ నుంచి తొలిరిగా “జాతీయ ఉత్తమ నటుడు” పురస్కారం అందుకున్నారు.. మంగళవారం ఢిల్లీలో జరిగిన జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ జాతీయ పురస్కారం అందుకున్నారు.. 69 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్న మొదటి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించారు..సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు గానూ అల్లు అర్జున్ ఈ అవార్డు అందుకున్నారు.. ఎర్రచందనం స్మగ్గింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా లో పుష్పరాజ్ గా బన్నీ హీరో పాత్ర పోషించాడు..రష్మిక మంధన్నా హీరోయిన్ గా నటించింది.. 2021 డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది..అల్లు అర్జున్ కు అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి..జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో అల్లు అర్జున్ వెంట సతీమణి స్నేహలతా రెడ్డి కూడా ఉన్నారు.. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రలు పాల్గొన్నారు.
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.